అయోధ్యపై మధ్యవర్తిత్వం విఫలం, 6 నుంచి రోజువారీ విచారణ!
న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసుపై ఆగస్టు ఆరవ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏకాభిప్రాయసాధన ద్వారా వివాదం పరిష్కారానికి తాము నియమించిన త్రిసభ్య కమిటీ ఎలాంటి పరిష్కారం సూచించలేకపోయిదని ప్రధాన...