ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ పై కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏటా ఈ స్కీమ్ గడువును ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తున్నది....