పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ఎదుట..! గూగుల్, పేటీఎం …….!!
సామాజిక మాధ్యమాల రాజకీయ పక్షపాతంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో వీటి పరిష్కారానికి పార్లమెంటరీ జాయింట్ కమిటీ చర్యలు చేపట్టింది. బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి లేఖి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులు హజరై...