కేసిఆర్ సర్కార్ కు షాక్ ఇస్తున్న వైఎస్ షర్మిల .. నేడు సీబీఐ డైరెక్టర్ తో భేటీ
కేసిఆర్ సర్కార్ పై ఇప్పటి వరకూ ఆరోపణలు మాత్రమే చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల...