వందేళ్ల క్రితం జరిగిన ఘటన నేడు రాజస్థాన్ లో రిపీట్ .. మీరా కుమార్ కామెంట్స్ వైరల్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆజాదీ గా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. కానీ ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో అసమానతలు తొలగిపోలేదు. తాజాగా ఓ పాఠశాలలో...