CM YS jagan: సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
CM YS jagan: సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టింది ఏపి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా...