(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
ఢిల్లీ, జనవరి 15: సరిహద్దుల వద్ద పాల్పడుతున్న చర్యలకు ప్రతిగా తాము పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పడానికి వెనకాడబోమని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ హెచ్చరించారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత సైనికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ‘సరిహద్దుల్లో...