మాచర్లలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ .. ఉద్రిక్తత.. టీడీపీ కార్యాలయానికి నిప్పు.. వాహనాలు ధ్వంసం
పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో రణరంగంగా మారింది. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులు చేసుకున్నారు. ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు రింగ్ రోడ్డు సెంటర్...