NewsOrbit

Tag : minister avanthi srinivas

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Leaks: చూస్తూ చూస్తూ మునుగుతున్న జగన్..! బాధ్యులు, బాధితులు ఆ పార్టీ నాయకులే..!!

Srinivas Manem
YSRCP Leaks: ఎందుకొచ్చిందో.. ఏం సాధిస్తుందో.. ఎవరికీ మంచి చేస్తుందో తెలియదు కానీ ఈ సోషల్ మీడియా మాత్రం రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలను వణికిస్తుంది..! పార్టీలు, నాయకులూ శిఖరమంత ఎక్కడానికి ఉపయోగపడుతున్న ఇదే సోషల్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విశాఖలో తాజా ఇదీ

sharma somaraju
విశాఖ ఎల్ జి పొలిమార్స్ కర్మాగారం అక్కడ నుండి తరలించాలి డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ సమీప గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాల వారు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిశ్రమలో పరిస్థితిని చూసేందుకు...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

స్థానిక ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదట!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం ప్రాంతీయ విద్వేషాలకు కారణం అవుతున్న నేపథ్యంలో ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండం అవుతుందా కాదా అన్న విషయం రాజకీయ...
రాజ‌కీయాలు

ఓ పక్క మహాధర్నా,మరో పక్క మహార్యాలీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ ప్రకటన ఇటు అమరావతి ప్రాంత రైతు కుటుంబాల్లో  తీవ్ర ఆందోళన, అలజడి రేకెత్తించగా అటు విశాఖ ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతోంది. మూడు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో...
రాజ‌కీయాలు

‘పవన్ ఓ అజ్ఞానవాసి’!

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు అందించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ పై మంత్రి ఘాటుగా...
న్యూస్

పేరు మాది..అవార్డు వైసిపికా?

Mahesh
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్‌ అవార్డు తీసుకోవడం శోచనీయని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. గోదావరిలో పడవ ప్రమాదానికి కారణమైన మంత్రి...
న్యూస్

‘రాజధానిపై త్వరలో ప్రకటన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచన అని ఏపి టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో మునిగిన భవానీ ఐలాండ్‌ను మంగళవారం...