NewsOrbit

Tag : minister botsa satyanarayana

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Inter Results: ఏపిలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స.. సీఎం జగన్ కు షాక్

sharma somaraju
AP Inter Results: ఏపిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

‘టిడ్కో గృహల రివర్స్ టెండరింగ్‌లో రూ.392.23 కోట్లు ఆదా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణాలకు సంబంధించి  టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియ ద్వారా ప్రభుత్వానికి 392.23 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని మున్సిపల్ శాఖ మంత్రి...
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

Mahesh
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో అల్లకల్లోలానికి కుట్రలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా...
టాప్ స్టోరీస్

రాజధానిపై బొత్స యూటర్న్!

Mahesh
విశాఖపట్నం: ఏపీ రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ మొదటికే వచ్చారు. ఏపీ అసెంబ్లీలో భాగంగా మండలిలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స...
టాప్ స్టోరీస్

రాజధానిపై మళ్లీ అదే మాట!

sharma somaraju
అమరావతి: అమరావతి నుండి రాజధాని తరలిపోనున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా మళ్లీ ఈ అంశంపై వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ, ఎలా అనే విషయంపై అధ్యయనం...
టాప్ స్టోరీస్

పవన్‌పై బొత్స ధ్వజం

sharma somaraju
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బొత్సా ఆదివారం స్పందించారు. తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

‘ఏనాటి భూములు బొత్సా గారూ!?’

sharma somaraju
విశాఖ: మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత, నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఖండించారు. అమరావతి రాజధానిపై బురద చల్లేందుకు తనను పావులా వాడుకుంటున్నట్లు కనబడుతోందని ఆయన ఆరోపించారు. తనను చూపించి వేలాది...
టాప్ స్టోరీస్

దొనకొండ కంటే తిరుపతి కొండే బెటర్

sharma somaraju
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...
టాప్ స్టోరీస్

విమర్శల వరద ఆగలేదు

sharma somaraju
అమరావతి: కృష్ణానదికి వరద పూర్తిగా తగ్గిపోయినా రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణ వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన తరుణంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.వరద...
రాజ‌కీయాలు

“‘కాపు’ కాసేది వైసిపినే”!

sharma somaraju
విజయవాడ: కాపుల సంక్షేమంలో రాజీపడే ప్రసక్తే లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులైన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని...
రాజ‌కీయాలు

‘బాలయ్యపై ఆరోపణలా!’

sharma somaraju
  అమరావతి: అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించకముందే ఈ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సంబంధీకులు సుమారు 500ఎకరాలు కొనుగోలు చేశారని మున్సిపల్ శాఖ మంత్రి...