రెండో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. కడప స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం
ఏపి అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ రోజు ఏపి ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. మరో వైపు కడప స్టీల్ ప్లాంట్ పై...