‘ఉగాదికి ఇళ్ల పట్టాలు’
అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూశాఖపై బుధవారం అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఉగాది...