వైభవంగా ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర .. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమైయ్యాయి. మహాకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. ఆలయానికి...