నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
ముజఫర్నగర్ అల్లర్లకు నిరసనగా లక్నోలో ప్రదర్శన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. file photo ముజఫర్ నగర్లో 2013వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా 100 మందిపై పెట్టిన 38 కేసుల...
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్పి అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
మూడు రాష్ట్రాల ఎన్నికలలో పరాజాయంపై ప్రధాని మోదీ మొదటిసారి నోరు విప్పారు. అది అంత పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. 2018 చాలా సత్ఫలితాలను ఇచ్చిన సంవత్సరమని ఆయన అన్నారు. దేశంలో అద్భుతమైన...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఈ సారి ఆయన భారత్ లో మైనారిటీల పట్ల అక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో, వారి...