ఏపి ప్రభుత్వంపై హైకోర్టు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు గానూ ప్రభుత్వ భూములు విక్రయించడానికి మిషన్ బిల్డ్ ఏపిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం...
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏపి) పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ...