కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి భారీ గా వరద నీరు చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతం నుండి 2,65,423 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,65,635 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు....
కృష్ణాజిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యం కలకలాన్ని రేపింది. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధినులు మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయారు. సాయంత్రానికి విద్యార్ధినులు...
ఒక బ్యాంకులో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు ఉన్నట్టుండి ఒకేసారిగా మిస్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా.. కాల్స్ కలవడం లేదు. ఎటు పోయారో తెలియదు. ఏమైందో అసలు...