ఇటీవల మిజోరాం రాష్ట్రానికి చెందిన నాలుగు సంవత్సరాల బాలిక అయినా ఎస్తేర్ …. వందేమాతరం గేయాన్ని ఆలపించడం జరిగింది. మృదుమధురంగా ఎస్తేర్ ఆలపించిన ఈ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. చాలా మంది...
ఇటీవల ఈడి డిపార్ట్మెంట్ చైనా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటి డిపార్ట్ మెంట్ సదరు చైనీయుడిని విచారిస్తున్న క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు వెయ్యి కోట్లు...
మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. తాజాగా… ప్రసవ వేదనతో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) క్రీడామైదానంలో ఆట విరామ సమయంలో ఓ వాలీబాల్ క్రీడాకారిణి తన బిడ్డ ఆకలి తీర్చేందుకు పాలు ఇస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయిదు రోజుల పాటు...
ఐజ్వాల్(మిజోరాం), జనవరి 26: గణతంత్ర వేడుకల్లో ప్రజలు లేకుండానే గవర్నర్ ప్రసంగించారు. మిజోరాంలో శనివారం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్కు ప్రజలు లేకుండానే ప్రసంగించాల్సివచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా...