Bapatla: టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన .. బాధిత కుటుంబానికి ప్రభుత్వ హామీ
Bapatla: బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో టెన్త్ విద్యార్ధి అమర్నాధ్ ను కొందరు సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్...