YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్..?తాడేపల్లికి రావాలంటూ ఆదేశాలు..!!
YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య విబేధాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ జిల్లాలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలువురు ఎమ్మెల్యేల మధ్య అంతర్గతంగా...