ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ...