మరో సారి కాన్వాయ్ ఆపి ప్రజల నుండి వినతులు తీసుకున్న సీఎం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ అచ్యుతాపురం సెజ్ లో టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో ఎనిమిది కంపెనీలకు భూమి పూజ...