22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit

Tag : mla’s

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..

somaraju sharma
ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లుగా స్పష్టం అయ్యింది....
న్యూస్

AP Assembly: పది మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

somaraju sharma
AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అసెంబ్లీలో టెన్షన్ .. సభ వాయిదా.. ప్రసారాలు నిలిపివేత

somaraju sharma
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అసెంబ్లీలో మళ్లీ గొడవ..11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

IT: ఐటీ బిగ్ టార్గెట్: మల్లారెడ్డి తర్వాత లిస్ట్ ..! టీఆర్ఎస్ లో ఆరు స్తంభాలు..!

Special Bureau
IT:  తెలంగాణలో రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరిగి పెద్ద ఎత్తున నగదు, నగలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మూడవ రోజు అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం పదేపదే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండో రోజు ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, పన్నులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించి టీ బ్రేక్ ఇచ్చారు. ట్రీబ్రేక్ అనంతరం సభ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ చేతికి అందిన పీకే రిపోర్టు..! 5 అంశాలపై సీరియస్: ఎమ్మెల్యేలతో భేటీ..?

Special Bureau
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ అంతర్గత అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gadapa gadapaku mana Prabhutvam: రేపటి నుండి గడప గడపకు మన ప్రభుత్వం

somaraju sharma
Gadapa gadapaku mana Prabhutvam: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ లా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP News: కరోనా వస్తే పొరుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు పరుగు..! ప్రజా ప్రతినిధులు మీరు ఏమి సందేశం ఇస్తున్నారు..!?

somaraju sharma
AP News: రాష్ట్రంలో ఆసుపత్రులను అభివృద్ధి పర్చాం, వైద్య సేవలను మెరుగుపర్చాం, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని పాలకులు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రజా ప్రతినిధులు,. అధికార పార్టీ నేతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం..! ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావద్దంటూ సూచన..!!

somaraju sharma
AP CM YS jagan: ఏపిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతలకు గురైయ్యారు. వంతెనలు కూలిపోతున్నాయి....
న్యూస్

వాలంటీర్ల విషయంలో జగన్ నిర్ణయం .. చరిత్రలో మర్చిపోలేనిది !

somaraju sharma
అమరావతి : గతంలో నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే శాసనం, వారి మాటకు ఎదురు ఉండదు. అన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వివిధ...
న్యూస్ రాజ‌కీయాలు

కొస మెరుపు! వైకాపా ఎమ్మెల్యేలే చంద్రబాబు బలం !!

Yandamuri
వైసిపిలో ఏదో జరుగుతోందనే తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇవ్వడానికి ఎల్లో మీడియా తన వంతు ప్రయత్నాలు నిర్విరామంగా చేస్తోంది. ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్లో అక్కడక్కడా వైసీపీ నేతలు కొద్దిగా ధిక్కార స్వరం వినిపిస్తుండడాన్ని...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల అత్యవసర భేటీ ఎందుకో!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
టాప్ స్టోరీస్

కలెక్టర్‌, ఎస్‌పిలకు విందు ఆహ్వానం క్యాన్సిల్!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

బాబు వర్సెస్ స్పీకర్: అసెంబ్లీలో గందరగోళం

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలో చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. తమకు మాట్లాడే అవకాశం...
టాప్ స్టోరీస్

మంత్రుల కార్లకు నో బ్రేక్స్!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడిపిస్తూ...
టాప్ స్టోరీస్

హామీలు మీవి – అమలుకు మేమా!

somaraju sharma
అమరావతి: రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభలో శుక్రవారం టిడిపి సభ్యుల ప్రశ్నకు బదులుగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, టిడిపి హామీలకు తమ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘సాయంత్రంలోగా స్పీకర్‌ను కలవండి’

somaraju sharma
  న్యూఢిల్లీ:  కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేటి సాయంత్రం ఆరు గంటలలోపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ రమేష్ కుమార్ ఎదుట హజరుకావాలని ఆదేశించింది....
రాజ‌కీయాలు

నామినేటెడ్ పదవుల కేటాయింపుకు రంగం సిద్ధం!  

somaraju sharma
అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్...