ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లుగా స్పష్టం అయ్యింది....
AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు...
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...
IT: తెలంగాణలో రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరిగి పెద్ద ఎత్తున నగదు, నగలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి...
టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం పదేపదే...
ఏపి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, పన్నులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించి టీ బ్రేక్ ఇచ్చారు. ట్రీబ్రేక్ అనంతరం సభ...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ అంతర్గత అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు...
Gadapa gadapaku mana Prabhutvam: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ లా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో...
AP News: రాష్ట్రంలో ఆసుపత్రులను అభివృద్ధి పర్చాం, వైద్య సేవలను మెరుగుపర్చాం, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని పాలకులు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రజా ప్రతినిధులు,. అధికార పార్టీ నేతలు...
AP CM YS jagan: ఏపిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతలకు గురైయ్యారు. వంతెనలు కూలిపోతున్నాయి....
అమరావతి : గతంలో నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే శాసనం, వారి మాటకు ఎదురు ఉండదు. అన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వివిధ...
వైసిపిలో ఏదో జరుగుతోందనే తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇవ్వడానికి ఎల్లో మీడియా తన వంతు ప్రయత్నాలు నిర్విరామంగా చేస్తోంది. ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్లో అక్కడక్కడా వైసీపీ నేతలు కొద్దిగా ధిక్కార స్వరం వినిపిస్తుండడాన్ని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలో చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. తమకు మాట్లాడే అవకాశం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్లో నడిపిస్తూ...
అమరావతి: రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభలో శుక్రవారం టిడిపి సభ్యుల ప్రశ్నకు బదులుగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, టిడిపి హామీలకు తమ ప్రభుత్వం...
న్యూఢిల్లీ: కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేటి సాయంత్రం ఆరు గంటలలోపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ రమేష్ కుమార్ ఎదుట హజరుకావాలని ఆదేశించింది....
అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్...