క్రాస్ ఓటింగ్ పై వైసీపీ సీరియస్ …ఆ నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
ఏపిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో 23 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి...