ప్రియాంక ఫొన్ కూడా హ్యాక్ అయిందట!
న్యూఢిల్లీ: మొబైల్స్పై వాట్సాప్ నిఘాకు సంబంధించిన రాజకీయ వివాదం తీవ్రంగా మారుతున్నది. ప్రతిపక్షాల నాయకులపై నిఘా పెట్టారన్న ఆభియోగాలు మొదలయ్యాయి. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఇండియాలో మొబైల్ పోన్ల హ్యాకింగ్ జరిగిన విషయం...