కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ .. ఉచిత బియ్యం పంపిణీ చర్యల్లో బిగ్ ట్విస్ట్.. ఏమిటంటే..?
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపడుతోంది. వచ్చే నెల ఆగస్టు నుండి పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తొంది. అయితే ఇక్కడ...