NewsOrbit

Tag : modi government

న్యూస్

Ration card: సొంత ఇల్లు-రేషన్‌ కార్డ్ లేనివారికి కేంద్రం బంపర్ అఫర్!

Deepak Rajula
Ration card: అవును.. సొంత ఇల్లు, రేషన్‌ కార్డ్ లేని వారికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. మనలో అనేకమందికి ఏవేవో కారణాల చేత రేషన్ కార్డు ఉండకపోవచ్చు. అలాగే ఇల్లు లేని నిరు...
న్యూస్ బిగ్ స్టోరీ

కరోనానే కాదు… దేశంలో ఇదీ పెరుగుతుంది…! మీకేమైనా అర్ధమవుతుందా..??

Srinivas Manem
దేశమంతటా కరోనా కలవరపెడుతుంది…! రోగుల సంఖ్యా భారీగా పెరుగుతుంది…! రోజుకి 20 వేల కేసులకు చేరువయ్యింది…! కరోనా భయం వెంటాడుతుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా వైరస్ వేటాడుతుంది. కదా…!! మోడీ, కేసీఆర్, జగన్,...
న్యూస్

మోడీ అంటే ఈ ఇద్దరికీ భయమట!

sharma somaraju
అమరావతి : పెట్రో ధరల పెంపుదలపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు.. నోరు మెదపక పోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు పట్టారు. ప్రధాన మంత్రి మోడీ అంటే...
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
టాప్ స్టోరీస్

వాల్‌మార్ట్ దుకాణం బంద్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇండియాలో తమ కార్యకలాపాలు క్రమంగా నిలిపివేయాలని రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఈ నిర్ణయం దరిమిలా ఇండియాలో పని చేస్తున్న ఉన్నతాధికారులలో మూడవ వంతును పదవి నుంచి తొలగించినట్లు...
టాప్ స్టోరీస్

‘విద్యార్థుల గొంతు నొక్కేస్తారా’?

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ అండతో మూకలు...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

మోదీ ప్రభుత్వానికి కనికరం లేదు: సోనియా

Mahesh
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్...
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
న్యూస్

లోక్‌పాల్ ఆఫీసు అద్దె ఎంతో తెలుసా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లోక్‌పాల్ అనే వ్యవస్థ ఒకటుందని మీకు తెలుసుగా. దేశంలో అవినీతిని అరికట్టేందుకు వచ్చిన వ్యవస్థ అది. ప్రస్తుతం ఆ వ్యవస్థ కార్యాలయం ఢిల్లీలోని అశోకా హోటల్ నుంచి నడుస్తోంది. దానికి...
టాప్ స్టోరీస్

బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
టాప్ స్టోరీస్

అవినీతిపై మోదీ పోరు మాటల వరకేనా!?

Siva Prasad
2017 బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
టాప్ స్టోరీస్

మోదీ కేబినెట్ లోకి జేడీయూ.. కారణమేంటి?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

50 స్టేషన్లు..150 రైళ్ల ప్రైవేటీకరణ!

Mahesh
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్‌...
టాప్ స్టోరీస్

ఆర్బీఐని లూటీ చేసినా లాభం లేదు

Mahesh
న్యూఢిల్లీః  ఆర్థికమాంద్యం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి సుమారు 1.76 ల‌క్ష‌ల కోట్లు నిధులు బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు....
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 రద్దు వల్ల జరిగేమిటి?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భాతరదేశం అగ్రభాగాన ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం చాల పెద్ద నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉన్నదే అయినా ఆర్టికల్ 370 రద్దు...
బిగ్ స్టోరీ

తర్కించే వారికిక తావు లేదు!

Siva Prasad
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద ఈడి కేసు నమోదు చేసింది; ఎన్...
టాప్ స్టోరీస్

‘మాకు మీరేం చెప్పక్కరలేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇండియాలో మతస్వేచ్ఛ పరిమితమవుతోందన్న అమెరికా విదేశాంగ శాఖ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలలో మత స్వాతంత్ర్యం తీరుతెన్నులపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతి ఏటా నివేదిక ఇస్తుంది....
టాప్ స్టోరీస్

‘బుర్ర లేని పని’!

Siva Prasad
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని బారముల్లా – ఉధంపూర్ రహదారిలో వారంలో రెండు రోజుల పాటు ప్రజల వాహనాలను అనుమతించకూడదన్న నిబంధన ఈ ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. పుల్వామా టెరరిస్టు దాడి దరిమిలా అలాంటి...
బిగ్ స్టోరీ

ఈ ప్రభుత్వం తొలగిస్తున్నది ఏ చరిత్రను!?

Siva Prasad
  విద్యావ్యవస్థకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విధానాలలో తప్పులు, లోపాలు ఉన్నాయి అని చెప్పక తప్పదు. కానీ బోధనా ప్రణాళిక, అమలు బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా మటుకు అనుభవజ్ఞులైన, తెలివైన, తమ తమ...
న్యూస్

‘రాష్ట్రానికి ఏమి చేశారు’?

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలకై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రధేశ్ భవనం వద్ద ‘ధర్మపోరాట దీక్ష’ చేస్తుండగా టిడిపి ఎంపిలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సోమవారం పార్లమెంట్‌లో తమ గళం...