NewsOrbit

Tag : modi

రాజ‌కీయాలు

‘తండ్రికి తగ్గ కొడుకు’

sharma somaraju
రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్

sharma somaraju
న్యూఢిల్లీ: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు హస్తినకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న జగన్‌కు ఎపి...
బిగ్ స్టోరీ

ఎరుపు కాషాయంగా మారుతున్న చోట!

Siva Prasad
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
టాప్ స్టోరీస్

మీరు ఉండాల్సిందే!

Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కుదరదు అన్న ఒక్క పదంతో ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే లోకసభ ఎన్నికలలో పరాజయానికి తాను బాధ్యత వహించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. నాలుగు...
రాజ‌కీయాలు

రేపు ఢిల్లీకి జగన్

sharma somaraju
(ఫైల్ ఫోటో) అమరావతి: రెండవ సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదిని అభినందించేందుకు వైఎస్ఆర్‌సిపి శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం న్యూఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం తాడేపల్లి నుండి స్వగ్రామం...
వ్యాఖ్య

మేర మీరిన మేథ!

Siva Prasad
మన దేశం చేసుకున్న పుణ్యం ప్రధాన మంత్రి రూపంలో మనకు నిత్యం దర్శనమిస్తూనే ఉంది. మోడీ సాదా సీదా ప్రధాని కాదు కదా! ఆయన ఛాతీ వెడల్పు యాభయ్యారు అంగుళాలు ఉందో లేదో ఆయనకు...
టాప్ స్టోరీస్

‘మళ్లీ అధికారంలోకి వస్తాం’

sharma somaraju
ఢిల్లీ: కూటమి ప్రభుత్వంతో ఎన్నటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 23న...
టాప్ స్టోరీస్

“‘గాడ్ కె’ లవర్స్ కాదు..’గాడ్ సే’ లవర్స్”

sharma somaraju
వారు పది రోజుల్లో వివరణ ఇవ్వాలి – అమిత్‌షా వారు భగవంతుడి ప్రేమించే వారు కాదు – గాడ్సేని ప్రేమించేవారు – రాహుల్ డిల్లీ: బిజెపి నేతలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, అనంత్ కుమార్...
న్యూస్

‘వారి ఆటలు ఇక సాగవు’

sharma somaraju
అమరావతి: హింస ద్వారా రాజకీయం చేద్ధాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్‌లా మోది, షాలను నమ్మి మోయడానికి సిద్ధంగా లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నిన్న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనపై...
రాజ‌కీయాలు

‘ఓటమి భయం ఆవరించింది’

sharma somaraju
అమరావతి: అధికారమే ధ్యేయంగా బ్రతికే చంద్రబాబును ఓటమి భయం పిచ్చివాడిని చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఎన్నికల సంఘం, ప్రధాని...
రాజ‌కీయాలు

‘ఇసి ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది’

sharma somaraju
అమరావతి:  ఎన్నికల సంఘం ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమని మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కోడ్‌ పేరుతో 72 రోజుల పాటు పాలనను నిర్వీర్యం...
టాప్ స్టోరీస్

‘ఆయన వల్లే విద్వేషాలు’

sharma somaraju
అమరావతి: ప్రధాని నరేంద్ర వ్యవహరించిన తీరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలకు కారణమయ్యాయని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీహార్‌లో తెలుగు రాష్ట్రాల గురించి ప్రధాని మోది మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటని...
రాజ‌కీయాలు

‘ప్రజలు మీ సీటు మారుస్తున్నారు‘

sharma somaraju
అమరావతి: ప్రధాని మోదిని గంటకు ఒక డ్రస్ మారుస్తారు అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మోది గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో...
టాప్ స్టోరీస్

‘వెయ్యి శాతం గెలుపు ఖాయం’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌లు వస్తే ముఖ్యమంత్రి సమీక్షలు చేయొద్దా...
న్యూస్

‘ఆక్షేపణీయంగా ఇసి,సిఎస్ తీరు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
రాజ‌కీయాలు

‘అత్యవసర సమీక్షలు నేరమా?’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శి(సీఎస్) ని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆదివారం ఆయన...
రాజ‌కీయాలు

‘కుట్ర రాజకీయాలు’

sharma somaraju
తిరుమల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సమీక్షలు నిర్వహిస్తున్నారనీ. ఆంధ్రప్రదేశ్‌పై ఈసి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు ధిక్కారం నోటీసు!

Siva Prasad
న్యూఢిల్లీ: రఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించారన్న అభియోగంపై కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నోటీసు జారీ చేసింది. జరిగినదానికి రాహుల్ వ్యక్తం చేసిన...
టాప్ స్టోరీస్

‘నేనూ ఓటు వేశా’

sharma somaraju
అహమ్మదాబాద్ (గుజరాత్):  ప్రధాన మంత్రి నరేంద్ర మోది కొద్ది సేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న పోలింగ్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రనిప్...
టాప్ స్టోరీస్

3వ విడత పోలింగ్ షురూ

sharma somaraju
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరారు. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత...
న్యూస్

‘రాజకీయాలు నీచంగా మారాయి’

sharma somaraju
ఢిల్లీ: ప్రధానిగా ఉండేందుకు ఎన్నితప్పులైనా చేస్తామనే విధంగా మోది వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీ ఏపి భవన్‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం...
రాజ‌కీయాలు

‘ఆయన మాటలు ఎవరైనా నమ్ముతారా?’

sharma somaraju
  గుంటూరు: ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు తాను మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ చర్యలపై తీవ్ర...
టాప్ స్టోరీస్

‘ కూరలో కరివేపాకయ్యా’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 5:  నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలు 2014 ఎన్నికలకు ముందు తనను కరివేపాకులా వాడుకుని పక్కన బెట్టాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక...
టాప్ స్టోరీస్

‘ఆయన దోపిడీ దారులకే కాపలాదారు’

sharma somaraju
విశాఖ, మార్చి 31: ప్రధాని నరేంద్ర మోది ప్రజలకు చౌకీదార్ కాదనీ, దోపిడీ దారులకు కాపలాదారు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. విశాఖ మున్సిపల్ మైదానంలో ఆదివారం రాత్రి...
టాప్ స్టోరీస్

ఇది మరో అబద్ధం

Siva Prasad
‘మోదీ తన జేబులు నింపుకోవాలనుకుంటే 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా చాలా సంపాదించిఉండేవాడు. ఆయన తన దేశాన్ని ప్రేమిస్తాడు, పదవిని కాదు’. ఈ ప్లెకార్డుపై రాసిఉన్న హిందీ మాటల అర్ధం ఇది. ఒక...
టాప్ స్టోరీస్

‘ఇదంతా దుష్టచతుష్టయం కుట్ర’

sharma somaraju
అమరవాతి, మార్చి 9: ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చతుష్టయం మహాకుట్ర రచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐటి గ్రిడ్స్‌పై దాడి, టిడిపి డేటా చోరీ తరువాత కేసు నమోదు, ముందుగా విజసాయి రెడ్డి...
టాప్ స్టోరీస్

‘వైసిపికి నిస్పృహ’

sharma somaraju
అమరావతి, మార్చి 4: వైసిపి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసిపి నిస్పృహతో  తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందని చంద్రబాబు అన్నారు. 20ఏళ్ల...
టాప్ స్టోరీస్

‘మీకు అవమానంగా లేదా’

sharma somaraju
ఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్‌జెట్‌లు ఉండి ఉంటే ఇటీవల పాకిస్థాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని మోది అనడంపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించి మోదీపై...
టాప్ స్టోరీస్

పైవేటు రంగం సహకరించాలి: మోది

sharma somaraju
ఢిల్లీ, మార్చి 2: ఇల్లంటే కేవలం గోడలు కాదు, ఇల్లంటే ఒక ఆశ్రయమిచ్చే ప్రదేశంగానే కాకుండా గౌరవానికి మించినది, భద్రతకు సంబంధించినది అని ప్రధాని మోది అన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ...
టాప్ స్టోరీస్

‘ఆయనకు రాజకీయ భక్తే ఎక్కువ’

sharma somaraju
  అమరావతి, మార్చి 2 : మోదీకి దేశ భక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విశాఖలో ప్రధాని మోది చేసిన విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

దటీజ్ మోది

sharma somaraju
  విశాఖ, మార్చి 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రతిపక్షాలపై ఏ విమర్శలు చేశారో సాయంత్రం విశాఖ సభలోనూ అవే విమర్శలు ఎక్కుపెట్టారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా చేసిన మెరుపు...
టాప్ స్టోరీస్ న్యూస్

అభి ఆగయా!

sharma somaraju
వాఘా : మూడు రోజులు పాటు పాక్ కష్టడీలో ఉన్న భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను నేడు భారత్‌కు అప్పగించారు. నేటి రాత్రి 9గంటల ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు...
టాప్ స్టోరీస్ న్యూస్

‘నిరసనలతో హోరెత్తించాలి’

sharma somaraju
అమరావతి, మార్చి 1: రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోది రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘దేశ భద్రతలోనూ రాజకీయమేనా’

sharma somaraju
photo courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత వైమానిక దళాల ధైర్య సాహసాలను శ్లాషిస్తూనే, భద్రతాదళాల త్యాగాలను రాజకీయ లబ్దికి ప్రధాని మోది వాడుకోవడాన్ని దేశంలోని 21 రాజకీయ పక్షాల  నేతలు...
టాప్ స్టోరీస్ న్యూస్

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

sharma somaraju
టాంక్ (రాజస్థాన్): ఉగ్రవాదంపై పోరాటం చేద్దాం..కాశ్మీర్‌పై కాదు అని ప్రధాని నరేంద్ర మోది పిలుపు నిచ్చారు. రాజస్థాన్ టోంక్‌లో శనివారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్లొని ప్రసంగించారు. దేశంలో పలు చోట్ల కశ్మీర్ యువతపై...
బిగ్ స్టోరీ

మోదీ ప్రభుత్వ వైఫల్యమే..డేటా ఆ మాటే చెబుతోంది!

Siva Prasad
పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. భారతదేశం తరువాతి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపికి సాయంపై ఎవరి మాట కరెక్టు?

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 10 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు ఎంత అన్న విషయం స్పష్టత లేకుండా పోయింది. ‘పత్యేక హోదాతో సహా విభజన హామీలను నెరవేర్చడం...
టాప్ స్టోరీస్ న్యూస్

‘తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు’

sharma somaraju
గుంటూరు, ఫిబ్రవరి 10: ఓటమి భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం గుంటూరులో బిజెపి ఏర్పాటు చేసిన ప్రజా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ప్రధాని మోది కోసం నిరసన ఎదురుచూపు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 9: అధికార పార్టీ కార్యకర్తల నిరసన హోరు మధ్య ప్రధాని నరేంద్ర మోది ఆదివారం రాష్టంలో అడుగుపెట్టనున్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం...
రాజ‌కీయాలు

‘హోదా ఇప్పటికైనా గుర్తుకు వచ్చింది’

sharma somaraju
డిల్లీ, ఫిబ్రవరి 8: ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులు, వ్యక్తులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపి బిజెపి నేతల ధైర్యం ఏమిటి!?

Siva Prasad
ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సిబిఐ డైరెక్టర్ ఎంపికపై 1న సమావేశం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 31: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొత్త డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం మరో సారి సమావేశం కానుంది. ఇదే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిసి సాధికారత ఘనత మాదే’

Siva Prasad
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజి మైదానంలో ‘జయహో...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ చీఫ్ ఎంపిక వాయిదా!

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ చీఫ్ ఎంపిక వ్యవహారం తేలలేదు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటి నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సమావేశమయ్యంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేడే సిబిఐ బాస్ ఎంపిక

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ కొత్త బాస్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. కొత్త చీఫ్‌ను ఎంపిక చేసే హైలెవల్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. హైలెవల్ కమిటిలో ప్రధాని నరేంద్ర మోది,...
టాప్ స్టోరీస్ న్యూస్

‘రాజీవే అవినీతిని ఒప్పుకున్నారు’

sharma somaraju
వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా...
న్యూస్

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

sharma somaraju
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చెప్పిందే నిజమవుతోందా?

Siva Prasad
విజయవాడ:కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షణీయమంటూ కేటీఆర్ తో భేటీ అనంతరం జగన్ ప్రకటించడంపై టిడిపి మండిపడుతోంది. జగన్ నిర్ణయం ఇదేనని తమకు ముందే తెలుసని…చంద్రబాబు గత కొంతకాలంగా ఈ విషయమై ఎపి...
న్యూస్ రాజ‌కీయాలు

పిఎం మోదీ అధికారిక కార్యక్రమానికి సిఎం పట్నాయక్ దూరం

sharma somaraju
భువనేశ్వర్, జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలో అధికారిక పర్యటన నిర్వహించగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి ప్రత్యర్థి పార్టీల మధ్య...
న్యూస్ రాజ‌కీయాలు

ఒడిషా రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోదీ

sharma somaraju
బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్‌ను నేడు ప్రాంభించారు. సోనేపూర్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి...