(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతీయ జనతా పార్టీ ఒకే నెలలో ఇద్దరు కీలకమైన నేతలను కోల్పోయింది. కష్టసమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. వివిధ దశల్లో పనిచేసి పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన ఇద్దరు...