జర్నలిస్ట్ లు మహ్మద్ జుబైర్, రోహిత్ రంజన్లకు సుప్రీం కోర్టులో ఊరట
ప్రముఖ జర్నలిస్ట్లు ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్లకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వేరువేరుగా దాఖలైన పిటిషన్ లపై సుప్రీం కోర్టు వారికి ఊరటనిస్తూ...