YS Jagan: ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రద్దుకు సంబంధించిన కేసును సిబిఐ ప్రత్యేక కోర్టు జూలై 1 వరకు వాయిదా వేసింది. వైయస్ఆర్సిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు...
MP Raju: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక పార్లమెంటు సభ్యుడిని పోలీసులు ఇలా ట్రీట్ చేస్తారా అని…...
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసిపి పార్టీ అతనిని పట్టించుకోకపోయినా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. తనకు సంబంధంలేని వ్యవహారాల్లో కూడా తలదూర్చి వైసిపి నేతలను టార్గెట్ చేసి విపరీతమైన...
గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణంరాజు ది. వైఎస్ఆర్సీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన రామరాజు గారు ఒక్క సారిగా సొంత పార్టీకి మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
151 ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి పార్టీ లో అసమ్మతి చెల్లుచీటీ అని రాజకీయ విశ్లేషకులు అంతా జగన్ గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ ఒకే ఒక్క ఎంపీ యొక్క సమ్మతి వైసిపి పార్టీ కూసాలనే...
ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి పై కాలు దువ్వుతూ కొద్దిగా దూకుడుగా వ్యవహరిస్తోంది కానీ ఎంత జనసేన తో జత కలిసినా ఎంపీ సీట్లకు వచ్చేసరికి వారికి వచ్చే ఎన్నికల్లో...
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అనేక చర్చలకు దారి తీసిన ఏపీలో అధికార పక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు వ్యవహారం విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘యువజన శ్రామిక...
తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి అంటే అందుకు చాలా ఆస్కారం ఉంది కనుక ఎవరికీ పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే అధికార వైసీపీ పార్టీలో మాత్రం ఒకరి వెంబడి ఒకరు నిర్వేదాన్ని ప్రదర్శిస్తుంటే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్ విజయ్ సాయి రెడ్డి మరియు లోక్ సభలో ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి ఇంకా ఎంపీ లు అయిన మార్గని భరత్, సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాని...
తన పై అనర్హత, సపెన్షన్ చర్యలను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ...
వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అతను పార్టీపై మరియు పార్టీ అధినేత జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సమాధానంగా నిన్న పార్టీ ప్రధాన...
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి ఈ రోజున పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎంపీ విజయసాయిరెడ్డి అధికార పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత జగన్...
గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వారి పార్టీపై మరియు వారి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు...
గత కొద్ది కాలంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ వైసీపీ పై తీవ్రమైన ఆసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా అతను పార్టీపై కులపరమైన ఆరోపణలు చేశాడు. జగన్ చుట్టూ ఒక...