వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్ విజయ్ సాయి రెడ్డి మరియు లోక్ సభలో ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డి ఇంకా ఎంపీ లు అయిన మార్గని భరత్, సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాని...
తన పై అనర్హత, సపెన్షన్ చర్యలను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ...