కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ...
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను...
అమరావతి: రాజధాని అంశం మరో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ఆయన...
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలోని నేతలు అందరూ భిన్నాబిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ముందుకు సాగాలని ఏపి బిజెపి నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదు గచ్చిబౌలిలోని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...
అమరావతిః ఏపీ రాజధానిపై రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ...
అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్పై...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బిజెపిలో చేరిపోయి పార్టీకి షాక్ ఇవ్వగా నేడు...
అమరావతి: టిడిపి రాజ్యసభ టిజి వెంకటేష్ పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరినప్పటికీ ఆయన తనయుడు టిజి భరత్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో...
అమరావతి: టిడిపిని వీడి బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్లు నిన్న బిజెపిలో...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా ఇక్కడి పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నిన్న యూరప్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26వ తేదీన తిరిగి వచ్చే...
అమరావతి, జనవరి 23: జనసేన-తెలుగుదేశం పార్టీ కలిసే అవకాశాల మెండుగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాల గురించి...
అమరావతి, జనవరి 23: మాట పెదవి దాటిన పదినిమిషాలకే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్కు చెంప పెట్టులాంటి హెచ్చరికలు చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిజి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు....