NewsOrbit

Tag : mp’s

జాతీయం న్యూస్

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

sharma somaraju
Supreme Court: అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్ లోని ఎంపీలకు ..అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుండి మినహాయింపు ఉండదని సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు పివీ నరసింహరావు కేసులో నిందితులపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ

sharma somaraju
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ఆరేళ్ల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎంపీలను భోజనాలకు ఆహ్వానించిన సీఎం కేసిఆర్ .. ఎందుకంటే..?

sharma somaraju
బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ (ఎంపీలు) సభ్యులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ ప్రగతి భవన్ లో భోజనాలకు ఆహ్వానించారు. ఎంపీలను భోజనాలకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే .. ఇవేళ మధ్యాహ్నం...
జాతీయం న్యూస్

Central Govt: పార్లమెంట్ సభ్యులకు మోడీ సర్కార్ షాక్ ..! మేటర్ ఏమిటంటే..?

sharma somaraju
Central Govt: తన వ్యక్తిగత చరిష్మాతో కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి మోడీ పరిపాలనలో తన దైన ముద్ర చూపుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా బీజేపీకే 300లకు పైగా...
టాప్ స్టోరీస్

ఎన్నికల ఖర్చు తెలుపని ఎంపిలపై ఈసి సీరియస్

sharma somaraju
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చులు తెలియచేయని పార్లమెంట్ సభ్యులపై ఎన్నికల సంఘం (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు గడిచి పదినెలలు దాటుతున్నా దేశవ్యాప్తంగా 80 మంది పార్లమెంట్ సభ్యులు వారి...
టాప్ స్టోరీస్

‘ఈ వ్యత్యాసం ఎందుకు!’

sharma somaraju
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో యూరోపియన్ సమాఖ్య దేశాలకు చెందిన ఎంపిల బృందం పర్యటిస్తుండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘కశ్మీర్‌లో పర్యటించడానికి, ఆ విషయంపై జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ ఎంపిలకు అనుమతి ఇస్తున్నారు....
Right Side Videos

దుర్గామాతకు ఎంపిల నృత్యాంజలి!

Mahesh
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు ఓ ప్రత్యేక పాటకు నృత్యం చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో...
న్యూస్

మోదితో ఆ నలుగురు భేటీ

sharma somaraju
అమరావతి: టిడిపిని వీడి బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌లు నిన్న బిజెపిలో...