పాస్ పుస్తకాలకు 2 కోట్ల రూపాయలా… అని నోరు వెల్లబెట్టకండి ఇది అక్షరాల నిజం. హైదరాబాదు ప్రాంతంలో వివాదంలో ఉన్న 48 కోట్ల రూపాయల విలువైన భూమికి ఈ డీల్. కీసర మాజీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో...
కర్నూలు: చిన్న వయస్సులోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం పొందిన ఆమె.. ఇప్పుడు ఒక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, కానీ ఆమె చేసిన ఘన కార్యం కారణంగా పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యాశకు పోయి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది....