అమరావతి: రెవెన్యూ అధికారుల పనితీరుపై నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన, నిరసనలు చేయడం కనబడుతోంది. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగుల వైఖరిపై గురువారం ఒక రైతు నాగలితో...
అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
గుంటూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత తరచుగా బాధితులు రెవెన్యూ అధికారులను బెదిరించడం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్ధార్ కార్యాలయంలో నేడు ఒక రైతు పెట్రోల్...
నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా చెప్పిందే చెప్తుంది అంటారని తెలుసు కానీ ఇది వింటే మీకూ తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు...
చిత్తూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరవకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రామకుప్పంలో రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా, ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం...