హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకపు...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. ఎంఆర్పిఎస్...