MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్… మిస్టర్ కూల్ గ పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ , తన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన ఒక వ్యక్తిని కలిసాడు. అది...
MS Dhoni: భారత్ మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని కెప్టెన్ బాధ్యతలు చేపట్టాక భారత్ క్రికెట్ జట్టు అనేక ఫార్మేట్ లలో అంతర్జాతీయంగా పలు విజయాలు సొంతం...
IPL Dhoni: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సగం టోర్నీ ముగిసాక చెన్నై జట్టు కి కెప్టెన్ గా మళ్లీ ధోని బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. మొన్నటివరకూ జడేజా చెన్నై జట్టు కెప్టెన్...
Dhoni: క్రికెట్ ప్రపంచంలో భారత్ జట్టుకు ప్రపంచకప్ మాత్రమే కాక అనేక ఫార్మెట్లో ఇండియా ని విజయ పథంలో నడిపించిన కెప్టెన్ ధోని. భారత్ క్రికెట్ చరిత్ర చూస్తే ధోని రాకముందు ఒకలా అయితే,...
IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి భారతదేశంలోని మిగిలిన ఫ్రాంచైజీలు తో పోలిస్తే అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధాన కారణం...
IND vs ENG : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో ఒకడైన విరాట్ కోహ్లీ నిన్న జరిగిన మూడో టి20 లో అద్భుతమైన ఆట తీరుతో మొదటి ఇన్నింగ్స్లో...
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని క్రికెట్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ పొందిన తర్వాత కూడా ఇతనికి ఏ...
కరోనా వైరస్ (కోవిడ్-19) సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. చాలా మందిని ఇప్పటికే ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టింది ఈ కరోనా మహమ్మారి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు...
ఐపీఎల్ 25వ లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా బెంగళూరు జట్టు 37 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్...
సాధారణంగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఎవరైనా సరే మెచ్చుకుంటారు. కానీ తాజాగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ లో ధోనీ అనుసరించిన వ్యూహానికి అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. ధోనీ ఆ మ్యాచ్ లో 7వ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చెన్నై టీంకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ఎంతటి ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాడో అందరికీ తెలిసిందే. అతని సారథ్యంలో చెన్నై టీం 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని...
ఐపీఎల్ 2020కు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న భారత ఆటగాళ్లు క్వారంటైన్ సమయాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 2020 ఆరంభం కానున్న విషయం తెల్సిందే. అయితే చెన్నై...
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్వాతంత్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్...
భారత మాజీ కెప్టెన్… లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడు వారి బాధను మరింత రెట్టింపు చేసే వార్త ఇది....
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత ఆటగాడు ధోని అంతర్జీతీయ క్రికెట్ నుండి ఈరోజు రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటూ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని రిటైర్మెంట్...
భారత క్రికెట్ అభిమానులకు షాక్ మీద షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితమే భారత వికెట్ కీపర్ బ్యాట్సమెన్ ఎమ్మెస్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది జరిగిన...
మిస్టర్ కూల్… క్రికెట్ కు ఓ డిక్షనరీ… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.. భారత క్రికెట్ చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం… ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం…...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతోంది. ఏకంగా బిజెపి పెద్దన్న అమిత్ షా కే ఈ విషయమై సిబిఐ ఎంక్వైరీ కొరకు ఆదేశాలు జారీ చేయమని డిమాండ్...
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈనెల 14వ తేదీన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని సూసైడ్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అతడు తనకై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కార్లన్నా, బైకులను ఎంతో ఇష్టపడతాడు. ధోని తన వాహనాల కోసం ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ధోని ‘నిసాన్ జొంగా’...
సినిమా ఆర్టిస్టులను చాలా మంది అభిమానిస్తుంటారు. మరి వాళ్లు ఎవరిని అభిమానిస్తారు? వాళ్లు అభిమానించే తారలెవరు? వాళ్లు అభిమానించే క్రీడాకారులు ఎవరు? తాజాగా ఈ ప్రశ్న సోషల్ మీడియా సాక్షిగా హీరో సూర్యకు ఎదురైంది....
న్యూఢిల్లీ: ఆమ్రపాలి ప్రాజెక్టులో పెంట్ హౌస్ తనకు అప్పగించాలని, అలాగే కంపెనీ క్రెడిటార్ల జాబితాలో తన పేరునూ చేర్చాలని కోరుతూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీ...