YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పవన్...
YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు....
RGV vs Pawan Kalyan: ఏపీ రాజకీయ వర్గాల్లో పిఠాపురం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికి...
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడింది. ఆయన ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నారు. వాస్తవానికి...
YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ...
YSRCP: దశాబ్దకాలంకుపైగా ఏ రాజకీయ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన వైసీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది....
YSRCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో, జిల్లాల్లో...
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన మనసు మార్చుకున్నారు. త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేనలోకి వెళ్లనున్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీ నాయకులను తన ఇంటికి...
Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ తీరును తప్పుబడుతూ ఘాటుగా లేఖ రాశారు. ప్రస్తుతం...
Janasena: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడానికి సిద్దమవుతున్నారని ఇటీవల ప్రచారం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం అవిరి...
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకుని ప్రాధాన్యత...
Mudragada Padmanabham: గత వారం రోజులుగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సరం మొదటి రోజు పొలిటికల్ రీ ఎంట్రీపై ప్రకటన విడుదల చేస్తారని, వైసీపీలో చేరనున్నారంటూ ప్రచారం...
గోదావరి జిల్లాలో కాపు రాజకీయం కాక రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్...
ఏపిలో జనసేన వర్సెస్ ముద్రగడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనసైనికులు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సభల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కు మూడు పేజీల బహిరంగ లేఖ...
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో తమ సామాజిక వర్గానికి...
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. త్వరలోనే రాజకీయాల్లో తన పాత్ర పై...
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో సారి కాపు రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఇంతకు ముందు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ లేఖ రాసిన ముద్రగడ..తాజాగా మరో లేఖ...
ఏపిలో కాపు రిజర్వేషన్ అంశంపై మరో సారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అంశంపై ఇటీవల బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్...
Mudragada Padmanabham: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు ఇరువురు గంట పాటు చర్చించినట్లు తెలుస్తొంది. అయితే ఈ బేటీ...
Mudragada Padmanabham: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కోపం వచ్చింది. దీంతో ఆయనపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ లేఖ రాశారు. ఇంతకూ ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై...
Mudragada: ‘కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి.. కాపులకు రాజ్యాధికారం దక్కాలి…’ ఈ మాటలు ఎక్కువగా వినిపించే నేత ముద్రగడ పద్మనాభం. రాజకీయంగా కాపు సామాజికవర్గ ముద్రగడ ఠక్కున గుర్తొస్తారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో...
Rajya Sabha: మరో రెండు నెలల్లో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ నెలలో ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి నెలలోనే...
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులకు సిద్ధం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019 ఎన్నికల్లో వైసీపీకి...
Janasena: ఇటీవల హైదరాబాద్ లో వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం ఎస్సీ, బీసీ నేతలతో సమావేశం నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా...
Mudragada Padmanabham: కాపు ఉద్యమానికి, క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించిన ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా లేఖాస్త్రాలు సంధిస్తూ యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల దళిత, బీసీ, కాపు...
Mudragada Padmanabham: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుండి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ప్రత్యక్ష కార్యక్రమాలతో...
Vijaya sai: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర...
Mansas Trust: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ పూసలపాటి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దుషణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. విజయసాయి...
ఏపీలో రాజకీయాలన్నీ కులాల చుట్టూనే తిరుగుతూంటాయనే పేరు ఉంది. టీడీపీ ఆవిర్భావమే కులాభిమానం మీద అనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి హవా మొదలయ్యాక ఆ వర్గమే పార్టీని నడిపించేవారని...
కాపు సంక్షేమ సేన ఏర్పాటు… ముద్రగడ స్థానం భర్తీ చేస్తారా..కలసొచ్చేదెవరు సీనియర్ పొలిటీషియన్..కాపు నేత చేగొండి హరి రామజోగయ్య కొత్త పాత్రకు సిద్దమయ్యారు. కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నానని చెప్పిన తరువాత ఆ నాయకత్వ...
ఆర్టర్నేటివ్ అవుతారనుకుంటే… మెగాస్టార్ చిరంజీవి… తెలుగు తెర ఇలవేల్పు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతకంటే… అంతకు మించి పాపులార్టీ ఉన్న దిగ్గజ నటుడు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు...
ఇలాంటి ఘనటలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే విజయవాడ కోవిడ్ కోర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని… కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానంటూ… నిర్లక్షవైఖరిని త్రీవంగా...
టార్గెట్ జగన్..బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్…! కాపు ఉద్యమానికి ఊపిరి..ఓట్లుగా మలచుకొనే ప్లాన్ ఏపీ బీజేపి కొత్త చీఫ్ ను నియమించిన కమలం పార్టీ హైకమాండ్..ఆయన అమలు చేయాల్సిన వ్యూహాన్ని చెప్పి పంపింది. అందులో...
కాపు ఉద్యమకారుడు.. ముద్రగడ పద్మనాభం 2016 లో కాపులను బిసి క్యాటగెరీ లోకి చేర్చాలని…. చంద్రబాబు హయంలో కాపు ఉద్యమానికి ‘తుని’లో పిలుపునిచ్చినప్పుడు అందులో భాగంగా హింసాకాండ చెలరేగగా.. ఉద్యమకారులంతా కలిసి ఏకంగా ట్రైన్...
మాజీ మంత్రిగా కంటే కాపు ఉద్యమ నేతగానే ముద్రగడ పద్మనాభం అందరికీ సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ చాలా కాలం పోరాడారు. టీడీపీ హయాంలో కొద్దిరోజులు ఆమరణ దీక్ష కూడా చేసారు. ఇప్పటికీ వారి...
కాపు ఉద్యమనేత మరియు కాపుల గురించి వివిధ వేదికలపై ఓపెన్ గా అనర్గళంగా మాట్లాడే అతి కొద్దిమంది నేతల్లో ప్రముఖుడైన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని వదిలి వెళ్తున్నట్టు ప్రకటించడంతో ఏపీలో రాజకీయ పరిణామాల...
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి ఎందుకు బయటకు వచ్చేసారు…! ఈ ఆకస్మిక లకు కారణం ఏంటి…? ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి..?? ముద్రగడ వెనుక ఎవరున్నారు..? ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చారు..?...
కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిండాన్ని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం గతంలో తన జీవితాశయంగా పెట్టుకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నప్పుడు ఒక్క...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక సమావేశం జరపడం రాజకీయ వర్గాల్లో...
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...
అమరావతి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చివరికి ప్రధానమంత్రిని ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్ కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న ముద్రగడ ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్లో ఉన్న...
అమరావతి: కాపు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పినట్లు నిజంగా కోర్టులో స్టే ఉంటే మళ్లీ ఎన్నికల...
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
అమరావతి: జనసేనలో అకస్మాత్తుగా కుదుపు. శనివారం అర్ధరాత్రి సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కలిశారనగానే మీడియా వర్గాలలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏం జరుగుతోంది?...