ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల బాహాబాహీ .. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏమైందంటే…?
సుప్రీం కోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్...