మునుగోడులో ఓటమిపై కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సంచలన కామెంట్స్
మునుగోడులో తన ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్...