NewsOrbit

Tag : muslims

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ అంతా మంచి జరగాలంటూ ఈద్ ముబారక్ చెప్పిన సీఎం జగన్

sharma somaraju
ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏంటి… కోవిడ్ వ్యాక్సిన్ లో పంది మాంసం ఉందా? నిజమెంత…?

siddhu
ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండవసారి విజృంభించడానికి రెడీ అవుతున్న తరుణంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ పైనే నమ్మకం పెట్టుకుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని… వ్యాక్సిన్ అందరికీ లభిస్తుందని ఆశావహంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో...
న్యూస్

రేపే రంజాన్

sharma somaraju
న్యూఢిల్లీ: దేశంలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) పండుగను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. శనివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌...
బిగ్ స్టోరీ

సిఎఎ… బహుజనులపై ఎక్కుపెట్టిన బాణం!

Siva Prasad
గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే. బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని...
టాప్ స్టోరీస్

సిఏఏకు వ్యతిరేకంగా ముస్లింల మిలియన్ మార్చ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరపట్టిక (ఏన్ఆర్‌సి)కి వ్యతిరేకంగా ముస్లింలు హైదరాబాద్‌లో శనివారం భారీ ప్రదర్శన (మిలియన్ మార్చ్) నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరంలోని పలు ప్రాంతాల...
టాప్ స్టోరీస్

సెలెబ్రిటీలపై ‘దేశద్రోహం’ కేసు ఎత్తివేత!

Mahesh
 బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
టాప్ స్టోరీస్

మోదీకి లేఖ రాసినందుకు దేశద్రోహం కేసు!

Mahesh
బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి ...
టాప్ స్టోరీస్

భారత్-పాక్ మధ్య యుద్ధమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్...
టాప్ స్టోరీస్

వీరులను స్మరించుకుందాం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార, విపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ...
బిగ్ స్టోరీ

నాజీ చట్టాలను గుర్తుకు తెస్తున్న ఎన్‌ఆర్‌సి!

Siva Prasad
అస్సాం రాష్ట్రంలో మినహా మిగతా రాష్ట్రాలలో జనాభా రిజిస్టర్‌ని తయారు చేసి,  అప్‌డేట్ చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది అని 2019 జూలై, 31 నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల...
బిగ్ స్టోరీ

అలా కాకపోయి ఉంటే!?

Siva Prasad
మొహమ్మద్ సనావుల్లా  విషయంలో మనం సంతోషించాలి. పోలీసుల అదుపు నుండి అతను విడుదల అయ్యాడు. కాకపోతే అతనికి లభించింది కేవలం మధ్యంతర జామీనే. అతని బయోమెట్రిక్ వివరాలు అస్సాం పోలీసులు తీసుకున్నారు. అలాగే కామరూప్...
బిగ్ స్టోరీ

బలయిన బాలలపై మత విద్వేష రాజకీయాలా!?

Siva Prasad
కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీలో 2018 ఏప్రిల్ 15న జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఒక చిన్నారి, Photo Courtesy:Reuters జాతీయ నేర గణాంకాల సంస్థ చివరిసారిగా బహిర్గతం చేసిన లెక్కల ప్రకారం భారతదేశంలో...
బిగ్ స్టోరీ

అంతఃకరణపై రక్తం మరక!

Siva Prasad
మొన్న బుధవారం నాడు నా క్రైస్తవ స్నేహితుడి నుండి ఒక నాకు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. హైందవులు అయిన తన అత్తా మామలు నమ్మశక్యం కాని రీతిలో విచ్చలవిడిగా ఈ మెసేజ్‌ని...
న్యూస్

ఇదేం ఉదాహరణ!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్: ముస్లింల పట్ల దేశంలో ప్రధాన స్రవంతి సమాజం వైఖరి ఎలా ఉందో తెలిపే ఉదంతం ఇది. అసోంలో 12 వ తరగతి పాఠ్యపుస్తకం గైడ్ ముద్రించిన ఒక పబ్లిషర్ దానిని ఉపసంహరించాల్సి...