ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా.. ఎన్నికల ఫలితాలు ఇలా..
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో మెజార్టీతో మరో సారి అధికారంలోకి రాగా, మేఘాలయలో హాంగ్ వచ్చింది. మేఘాలయలో సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని...