బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా రైతు బంధు, దళిత బందు పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో...