ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి తదితరులపై జరిగిన హత్యాయత్నం కేసులో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డలో ఈ ఉదయం...
Nandyala: అమరావతి జేఏసి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) రేపు (సోమవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గత కొద్ది నెలలుగా సంక్షేమ పథకాల పంపిణీలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రారంభిస్తున్న...
Bhuma Akhila Priya: కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉంది. అయితే భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మృతి తరువాత కుటుంబంలో విబేధాలు ఏర్పడ్డాయి. టీడీపీ తరపున నంద్యాల,...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపక్షాలపై మరో సరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం వైఎస్ జగన్ నంద్యాలలో ప్రారంభించారు. జగనన్న వసతి దీవెన...
YSRCP: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తా చూపించలేకపోయింది. ఇక టీడీపీలో యాక్టివ్ గా...
కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రగుంట్ల...
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసు విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు...
నంద్యాల ఆటో డ్రైవర్ అబ్లుద్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన నిందితులు సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసి కోర్టుకు...
(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కర్నూలు జిల్లా నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసులో అరెస్టు అయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్కు కోర్టు...
(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) జిల్లాలోని నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ...
నంద్యాల ఎస్పీవై.ఆగ్రో గ్యాస్ లీక్ ఘటనలో కొత్త వివాదం తలెత్తింది. ఈ ప్రమాదోం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని అంబులెన్స్ లోనే మృతి చెందిన ఆయన మృత దేహానికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు రోజులుగా కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి.పట్టణాలు, గ్రామాల్లో నివాస ప్రాంతాల మధ్యకు వర్షపు నీరు భారీగా చేరి చెరువులను తలపిస్తున్నాయి. నంద్యాల...
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కకుంది. సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీ...