Nandyala: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం జరిగింది. 12 మందితో వెళుతున్న పర్యాటక శాఖ బోటు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు పది మందిని...
రోడ్డు ప్రమాదం: దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన నంద్యాల జిల్లాలో జాతీయ రహదారిపై గూబగుండం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పట్టణానికి...