పోలవరం మొత్తం వ్యయం అంచనా కేవలం రూ. 20398 కోట్లు మాత్రమేనని..! ఇంకా సుమారు అయిదు వేల కోట్లు ఇచ్చేస్తే మొత్తం ఇచ్చేసినట్టే అంటూ తాజాగా కేంద్రం ఓ బాంబు వేసింది..!! పోలవరం కోసం...
ఒకరికి ఒళ్ళంతా అహం..! మరొకరికి మాటలు తప్ప, పనితనం తెలీదు..!! ఒకరికి నోటి దురుసు..! మరొకరికి అప్పుడే మరకలు..!! అందుకే మాకొద్దు బాబోయ్ ఈ నాయకులు, మాకో కొత్త “కమ్మో”రు కావాల్సిందే అంటున్నారు ఆ...
ఏపీకి అమూల్ వస్తుంది. ఎందుకు..? ఎలా..? దీని వెనుక సీఎం జగన్ ద్వివ్యూహం ఏమిటి అనేది నిన్నటి కథనంలో చెప్పుకున్నాం కదా..! దానికి కొనసాగింపుగా అమూల్ ఆంధ్రాలో నెగ్గుకురావడం సులువా..? కాదా..? ఇక్కడ ఎదురైయ్యే...
సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది..! అంటే ఆయనకు మాంచి పాలకుడిగా ప్రతిష్ట పెంచుతూనే.. ప్రత్యర్థికి ముప్పుతిప్పలు పెట్టేలా ఉంటుంది..! మూడు రాజధానుల సూత్రం, సర్కారు బడుల్లో ఆంగ్ల...
రంగులు మార్చడం నాయకులకు పెద్ద కష్టమేమీ కాదు..! ఇటు వాళ్లకి వెళ్లిపోవాలని ఉన్నా.., అటు నుండి ఆహ్వానం వచ్చినా మారిపోతారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది విచ్చలవిడిగా జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకా జరుగుతుంది....
ఇప్పుడు జగన్ అంటే తెలిసీ, తెలియక “మాంసం తినేసాక ఎముకలు మెడలో వేసుకుని తిరిగే రకం” కానీ.. అప్పట్లో చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా చాలా తిండి యవ్వారాలు సాగేవి..!! అర్ధం కాలేదేమో.., కొంచెం...
ఏపీలో మొదలైన ప్రభుత్వం X న్యాయవ్యవస్థ మధ్య గొడవ సుప్రీమ్ న్యాయమూర్తి వరకు వెళ్ళింది..! రెండు రోజుల కిందట ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం మీడియా ముఖంగా కీలక విషయాలను వెల్లడించారు. ఏపీ హైకోర్టు...
ఓ రాష్ట్రం ప్రభుత్వం న్యాయవ్యవస్థపై పోరాటం మొదలు పెట్టింది..! హైకోర్టులో న్యాయమూర్తులకు బురద పూసింది..! సుప్రీంలో కీలక న్యాయమూర్తిని బురదలోకి లాగింది. తీవ్ర ఆరోపణలు చేసింది..! ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది....
సీఎం జగన్ హై రిస్కులో పడ్డారు. ఒక కొండను ఢీ కొట్టారు. అందుకు కావాల్సిన అస్త్రాలు, ఆయుధాలు కొన్ని సమకూర్చుకుని కొండతో కయ్యానికి వెళ్లారు. తన ఆయుధాలు ఆ కొండని పిండి చేస్తే ఒకే.....
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది. ఎంతోకాలంగా ఎమ్మెల్యేగా,ఏడాదిన్నర కాలంగా మంత్రిగా ఉన్న ఏ రోజూ ఇంత సీరియస్గా రియాక్ట్ గాని ధర్మాన కృష్ణదాస్...
టీడీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి..! విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడిన కొద్దీ రోజుల్లోనే గంటా కూడా చేరనున్నారు…! ఎమ్మెల్యేల సంఖ్యా తగ్గుతూ వస్తుంది. ఇక మాజీలు, కీలక...
చంద్రబాబు ఏం చేసినా రాజకీయమే..! ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ ఉన్నా అది రాజకీయమే అవుతుంది..!! ఆయన వ్యూహాలు ఒకప్పుడు బాగా పని చేసేవి, ఇప్పుడు బోల్తా కొడుతున్నాయి. అయినా వెనక్కు తగ్గేది...
చంద్రబాబుకి ఇప్పుడు అర్జంటుగా “శ్రీమంతుడు సినిమాలో శివాజీరాజా పాత్రధారుడు” కావాల్సిందే. ఆ సినిమాలో ఊరు నుండి వెల్లిపుతున్న కుటుంబాలను శివాజీ లెక్కిస్తుంటారు. అలాగే ఇప్పుడు బాబు నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను లెక్కేసుకోవాల్సిందే..! అఫ్ కోర్స్...
ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు కూడా జంపింగ్ కి సిద్ధమై పోయినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. తనను తప్పించి తన జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడు కి పార్టీ అధ్యక్ష పదవి నివ్వడం కళా...
తెలుగు దేశం పార్టీ కోటలు పగలకొట్టాలి.. పునాదులు పీకేయాలి.. చంద్రబాబుని బలహీనం చేయాలి.. లోకేష్ ని ఒంటరిని చేయాలి.. అసలు ఆ పార్టీ అనేదే ఏపీలో కనిపించకూడదు..!! ఇవన్నీ జగన్ లక్ష్యాలు..!! మరి ఎమ్మెల్యేలను...
అవసరాలు మనుషులనే మారుస్తాయి. రాజకీయులను మార్చడం ఓ లెక్కా..!? “టైం” మనుషులనే మారుస్తుంది. రాజకీయాలను మార్చడం ఓ లెక్కా..!? ఇప్పుడు ఆ అవసరం.., ఆ టైం.. ఇద్దరు చంద్రులకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్.....
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కొత్త కమిటీలకు కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కసరత్తు జరుగుతోన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో తెలుగు దేశం...
వైసీపీపై ఒంటికాలితో లేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు..!! పార్టీకి రెబల్ గా మారిన ఆయన రోజుకో విషయంతో పార్టీని ఆడిపోసుకుంటున్నారు..! ఎక్కడ ఏ చిన్న టాపిక్ దొరికినా ఢిల్లీ...
నిత్యం వివాదాలతో సహవాసం చేసే కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అయితే ఈసారి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసారు. ఏ గుడికి, మసీదుకు, చర్చ్ కు వెళ్ళడానికి అవసరం లేని డిక్లరేషన్...
జగన్ స్వతహాగా క్రిష్టియన్ కానీ.., హిందూ మతాన్ని గౌరవిస్తారు.., ఆచరిస్తారు…! ప్రజా జీవితంలోకి వచ్చాక.., అందులోకి సీఎం స్థాయికి వెళ్లిన తర్వాత అన్ని మతాలు ఒక్కటే..!! అందుకే జగన్ తన తండ్రికి పిండ ప్రధానం...
గడిచిన ఆరేళ్లలో కేసీఆర్ చేసి చూపారు..! చంద్రబాబుకి సాధ్యం కాలేదు..! మరి జగన్ ఏం చేస్తారు..?? చిరస్ధాయిలో నిలిచిపోవాలనుకుంటున్న జగన్.., ఈ చిరస్ధాయి సమస్యను పరిష్కరిస్తారా..? లేదా..? 151 స్థానాలు గెలుచుకోవడం గొప్ప కాదు..!...
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై...
తప్పులు చేయడం ఒక ఎత్తు.., వాటిని బయటకు రాకుండా దాచుకోవడం మరో ఎత్తు.., ఈ ఎత్తులన్నీ దాటేసి చేసిన తప్పులు బయటకు వస్తే.., వాటిపై అవినీతి కేసులు నమోదైతే… వాటిపై మీడియాలో వార్తలు రాకుండా...
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్న సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రతి చాన్స్ వినియోగించుకుంటోంది. మరోవైపు టీడీపీని బుక్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్...
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే అది ఆ రాష్ట్రం వార్త అనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపన...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తుండగా ఈ పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తుండగా ఒక ఆవు అడ్డు రావడంతో...
మాజీమంత్రి అచ్చెన్నాయుడు కు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారై పోయిందంటున్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్నబాబాయికి అందులో అబ్బాయికి నచ్చడం...
కష్టాల సుడిగుండంలో ఎదురీదుతున తెలుగుదేశం పార్టీకి కాంతికిరణం కనిపించింది.చాలా రోజుల తర్వాత టిడిపిలో జోష్ వెల్లువెత్తింది. ఈ మధ్యకాలంలో టీడీపీకి అన్నీఆటుపోట్లే. వైసీపీ ధాటికి టిడిపి తట్టుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. పార్టీ మాజీ మంత్రులు...
వైసిపి కీలక నేత, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఇటీవలే...
గెలిచింది 23 … మిగిలింది 20 .., గోడపై ఉన్నది 3 … సైలెంటుగా/ బలవంతంగా ఉన్నది 3 ..! ఇదీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల లెక్క…!! దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి, రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర...
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణ జిల్లా కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వైసీపీ నేత మోకా భాస్కర రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు...
అసలే ప్రతిపక్షం..! ఆపై బలమైన అధికార పక్షం..! ఎమ్మెల్యేలు చేజారుతున్నారు.., మాజీలు అరెస్టవుతున్నారు.., అధినేత ఒత్తిడిలో ఉన్నారు.., యువ నేత ట్విట్టర్ లో ఉన్నారు..! ఈ సమయంలో ఈ సమయంలో టీడీపీకి టానిక్.., మాత్ర..,...
ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది! ఇవి...బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు....
జనసేనతో బీజేపీ ఎందుకు దోస్తీ కట్టింది..? సోము వీర్రాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించింది..?? సోము వీర్రాజు వెంటవెంటనే చిరంజీవిని, ముద్రగడని ఎందుకు కలిశారు..?? వంగవీటి టీడీపీలో ఎందుకు సైలెంట్ అయ్యారు..? గంటా...
మోడీని పీఎంని చేయడంలో కీలక పాత్ర పోషించాడు…! చంద్రబాబుని దించడంలో జగన్ కి సాయపడ్డాడు. ఏపీలో ముద్ర వేసాడు..! కేజ్రీవాల్ ని రెండో సారి గెలిపించి… ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పాడు…! మమత పిలిస్తే...
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ నాయకులవే కాక న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టులో...
చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి లోకేష్ బాబును వైసిపి వారు పప్పు అని ఏడిపిస్తుంటారు.ఇందుకు ముఖ్యమంత్రి ఇందుకు టిడిపి వారు ముఖ్యమంత్రి జగన్ ని గన్నేరు పప్పు అని కౌంటర్ ఇస్తూ వచ్చారు....
కరోనా దెబ్బకి.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.లక్ష కోట్ల కొత్త అప్పు ఏడాడో దాటేసిందంటూ వైఎస్ జగన్ పాలనపై విపక్షాలు విమర్శలు చేస్తోన్న విషయం విదితమే. విపక్షాల ఆరోపణల్ని పక్కన పడితే,...
టిడిపి నేతలు ఈ మధ్య నోరు తెరిస్తే రాజారెడ్డి రాజ్యాంగమని మాట్లాడుతున్నారు! ఇదేమిటని ఆరా తీస్తే అది వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాత వైయస్ రాజారెడ్డిని ఉద్దేశించి చేస్తున్న విమర్శగా...
ఒక మాజీ ముఖ్యమంత్రి పై లోకాయుక్తలో కేసు నమోదైతే అది ఎంతో పెద్ద వార్త. కాని ఎల్లో మీడియాకు మాత్రం అది సింగిల్ కాలం వార్తలా కనిపించటం దాన్ని ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా...
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అని తెలుగులో ఒక సామెత ఉంది! అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి బాగా వర్తిస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ మొత్తం ఉందని మైండ్...
కమలం గుర్తు చూస్తేనే ఏపీ ప్రజలు ఓటేయరు. తెలంగాణాలో అక్కడక్కడా వేసినా… పెద్దగా పట్టించుకోరు. అటువంటి చోట వికసించాలని చూస్తోంది…! తెలంగాణాలో అధికారంలోకి వచ్చేసి.., ఏపీలో కనీసం ప్రతిపక్షం దక్కించుకోవాలని ఉవ్విల్లూరుతుంది. మోడీ మాయ..,...
పాపం గంటా శ్రీనివాసరావు..! ప్రతిపక్షంలో అసలు కూర్చోలేకపోతున్నారు. పార్టీ మారకుండా ఉండలేకపోతున్నారు. పదవి లేకుండా తట్టుకోలేకపోతున్నారు. ఎలాగోలా ఏడాది గడిపేశారు. కానీ ఆయన చేసిన కొన్ని అవినీతి వ్యవహారాలను వైసీపీ ప్రభుత్వం తవ్వుతుండడం.., ఆయన...
అవును…! దీన్ని మీరు అతిశయోక్తి అనుకోండి…, వేదాంతం అనుకోండి…!! మనిషి జన్మ “ఎన్ని సక్తార్యాల వలన.., ఎన్ని పుణ్య కర్మల” వలన కలిగిందో అనుకుంటామేమో…! కర్మ ఫలాలు.., కర్మ సిద్ధాంతాలు అనేవి పక్కన పెడితే…,...
ఓటమి అనేది గుణపాఠం నేర్పుతుంది. అపజయమే భవిష్యత్తు విజయానికి సోపానాలు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఎందుకు ఓడిపోయామన్నది కరెక్ట్ గా పట్టుకోగలిగితేనే మళ్లీ ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకోవడానికి వీలు ఉంటుంది....
చంద్రబాబు తర్వాతి స్థానం టిడిపిలో ఎవరిది ఉన్నది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం. నిజానికి చంద్రబాబు ఇప్పుడు టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాఖకు కళా వెంకటరావు తెలంగాణ శాఖకు ఎల్ వి రమణ...
మీరిచ్చే ఆఫర్ తీసుకోడానికి జగనేమైనా చంద్రబాబా? ఏమో అనుకుంటే ఇంకేదో అయ్యిందంట… ఇదీ చంద్రబాబునాయుడు వర్షన్. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పరిస్థితిపై ఎన్నో అపనమ్మకాలు… అనుమానాలు పార్టీ...
స్వార్థం తెలియని అమాయకత్వం… మాటలో కల్మషం లేని తనం…. సమాజంలోని అసమానతల మీద ఉక్రోషం.. దాన్ని పాటలుగా మలచి ఊళ్ళకు ఊళ్ళను ఊపేసిన వంగపండు… మా గుండెలను పిండెస్తూ… వెళ్ళిపోయావా… ఏం పిల్లడో వెళ్ళిపోయినావ్...
గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల్లో టిడిపిని బంపర్ మెజారిటీతో గెలిపించినందుకు చంద్రబాబు రిక్తహస్తం చూపారు.గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలోకి పోవడం ప్రజల తప్పు కాదు కదా! ఆ చిన్న లాజిక్కును చంద్రబాబు మిస్సై చీరాల దళితులకు...