(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇండియాలో తమ కార్యకలాపాలు క్రమంగా నిలిపివేయాలని రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఈ నిర్ణయం దరిమిలా ఇండియాలో పని చేస్తున్న ఉన్నతాధికారులలో మూడవ వంతును పదవి నుంచి తొలగించినట్లు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం మీద పంతం నెగ్గించుకుంది. వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకుంది. బిల్లును వ్యతిరేకించే పార్టీలు కూడా వాకౌట్కు దిగడమో లేక గైరుహాజరు కావడమో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
బాలాకోట్లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంగా చెబుతున్న ప్రాతం ఉపగ్రహ చిత్రాలు. మొదటిది గత సంవత్సరం ఏప్రిల్ 25న తీసినది రెండవదు ఈ సంవత్సరం మార్చి నాలుగున తీసినది. భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరి...