ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
2017 బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్...