NewsOrbit

Tag : narendra modi

టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ ఇంటర్వ్యూల్లో పస ఎంత?

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదీ  ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఎడిటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ ‘ఫిక్సింగ్‌’గా అభివర్ణించింది. చాలకాలం తర్వాత ప్రధాని ఓ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంత...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుకు ఆక్రోశం!’

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎందుకు ఆక్రోశం అన్నది మాత్రం ఆయన వివరించలేదు. ఎఎన్‌ఐ వార్తా సంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబుకు తెలంగాణపై...
టాప్ స్టోరీస్

వ్యవధి ఎంత కావాలని అడగనే లేదు

Siva Prasad
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన హైకోర్టు విభజన రేపటి  నుంచీ అమలులోకి వస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పని చేయడం...
Uncategorized టాప్ స్టోరీస్

వోట్ల వేట అని ఒప్పుకున్నారు!

Siva Prasad
ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్‌లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌ను సంఘపరివార్, బిజెపి ప్రతిసారీ ఎన్నికల ముందు తీసుకురావడం హిందువుల...
టాప్ స్టోరీస్ న్యూస్

నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు

sarath
బెంగుళూర్ డిసెంబర్ 26:  దేంలోనే అత్యంత పొడవైన  బోగీబీల్‌ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
టాప్ స్టోరీస్

మోదీ-షా ద్వయానికి చెడ్డ రోజులు మొదలు!!

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెడ్డ రోజులు ప్రారంభం అయినట్లున్నాయి. రానున్న  లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్‌గా అందరూ భావించిన మొన్నటి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అధికారపక్షానికి ఎదురుదెబ్బ...
న్యూస్

ఈశాన్యంలో మహావారధి

Siva Prasad
ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది. దీని వల్ల...