న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
భోపాల్: భోపాల్ లోక్సభ బిజెపి అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అయ్యారు. అయితే ఆ తర్వాత కాస్సేపటికే బిజెపి ఆదేశం...
అరవకురిచి(తమిళనాడు): ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయాయి. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో...
ఆలీగఢ్(ఉత్తర్ప్రదేశ్), జనవరి30: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున దేశమంతా ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తుండగా హిందూ మహాసభ ఆయన హత్యను పండగ చేసుకున్నది. మహాత్మా గాంధీ దిష్టిబొమ్మను తుపాకీతో కాల్చి, ఆపై గాంధీ...